విహారాలు

India

Gamyam

Monday, May 2, 2011

సింధియా రాజుల విడిది కేంద్రం.. శివపురి

George_Palace
మధ్య ప్రదేశ్‌లోని శివపురికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. మనదేశంలో పేరుగాంచిన రాజుల్ల సింధియా రాజులకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. అలాంటి ప్రముఖ సింధియా రాజులకు వేసవి విడిది కేంద్రంగా ఉపయోగపడిన ప్రాంతమే శివపురి. చుట్టూ పచ్చని అడవులతో ప్రకృతి వనరులతో చూడగానే ఆకట్టుకునే ప్రాంతం శివపురి. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కాలంలో ఏనుగులను లొంగదీసుకున్న ప్రాంతం కూడా ఇదే కావడం విశేషం. ప్రభుత్వం ఇక్కడ పులుల సంరక్షణాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆనాటి సింధియా రాజుల పాలనకు గుర్తుగా ఇక్కడ ఎన్నో కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Madhav_Vilas_Palace

మాధవ్‌ విలాస్‌ ప్యాలెస్‌...
సింధియా వాస్తుకళను ప్రతిబింబించేలా నిర్మించిన భవంతి మాధవ్‌ విలాస్‌ ప్యాలెస్‌. భవంతి లోపల చలువరాళ్లు పరిచిన తీరు చాలా అందంగా ఉంటుంది. ప్యాలెస్‌కు సమీపంలోనే గణపతి మండపం కూడా ఉంది.


http://travel247.tv/india/wp-content/uploads/2010/05/Madhav-National-Park-Shivpuri.jpg

వన్యప్రాణుల విడిది... మాధవ్‌ నేషనల్‌ పార్క్‌...
శివపురిలో 156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వన్యప్రాణి కేంద్రం ‘మాధవ్‌ నేషనల్‌ పార్క్‌’. అడవి లోపల ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ అక్కడ సరస్సు ఒకటి ఉంది. వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఛింకారా జింకలు, నల్లదుప్పి, చిరుతపులి వంటి జంతువులు ఉన్నాయి. వీటితోపాటు అనేక ఇతర జంతుపులు ఉన్నాయి.

మాధవ్‌ రావ్‌ సింధియా స్మారక స్థూపం... 


http://www.indianholiday.com/images/tourist-attractions/madhya-pradesh/shivpuri.jpg
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
జార్జ్‌ కాజిల్‌...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
  
జార్జ్‌ కాజిల్‌
 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం 
దర్శించుకోవచ్చు.
 http://www.indianholiday.com/images/new-images/mp/george-castle.jpg
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
శివపురి దట్టమైన అడవుల లోపల ఏర్పాటుచేసిన భవంతి జార్జ్‌ కాజిల్‌. దీనిని జియాజీ సింధియా నిర్మించారు. అడవి లోపల గల సరస్సును పూర్తిగా తిలకించాలంటే ఈ భవనం ఎక్కాల్సిందే. సూర్యాస్తమం సమయంలో ఆకాశం ఎన్ని రంగులు మారుతుందో దానిని పర్యాటకులు ఈ సరస్సులో తిలకించవచ్చు.

సాఖ్య సాగర్‌ బోట్‌ క్లబ్‌...

మాధవ్‌ నేషనల్‌ పార్క్‌లో భాగం సాఖ్య సాగర్‌ బోట్‌ క్లబ్‌. ఈ సరస్సులో భిన్నరకాల పాములు ఉన్నాయి. అలాగే బురద మొసళ్లు, కొండచిలువ వంటివి ఇక్కడ ఉన్నాయి. దీనికి సమీపంలోనే సాఖ్య బోట్‌ క్లబ్‌ ఉంది.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: గ్వాలియర్‌ (112 కి.మీ.).. ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఢిల్లీ, భోపాల్‌లకు విమాన సర్వీసులున్నాయి.

రైలు మార్గం: ఝాన్సీ (101 కి.మీ.).. సమీపంలోని ప్రధాన రైల్వే జంక్షన్‌. శివపురిలో కూడా రైల్వే స్టేషన్‌ ఉంది. మక్సి - గ్వాలియర్‌ మార్గంలో శివపురి ఉంది. అయితే ఇక్కడికి పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు నడుస్తాయి. వారంలో ఐదు రోజుల పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలతో పాటుగా, ఇతర ప్యాసింజర్‌ సేవలు ప్రతిరోజూ ఉన్నాయి.

రహదారి మార్గం: గ్వాలియర్‌, భోపాల్‌, ఇండోర్‌, ఝాన్సీ. ఉజ్జయిన్‌ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment